హైద్రాబాద్ :
రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి జన్మదిన సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిని సి.నారాయణరెడ్డి పాలనా ప్రతిభ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి ఆత్మీయ బంధువు ప్రముఖ వ్యాపారవేత్త నార్మల్ల భాస్కర్ గజమాల మరియు కాంగ్రెస్ రంగు టోపీ తో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియం లో ప్రతి జిల్లాలో నిర్మించాలని తెలిపారు. శృతిలాయ ఆమని గారి గీతాలను ప్రత్యేకంగా విని ఆస్వాదించారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.