తిరోగమనం నుండి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఒక్క నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం

Facebook
X
LinkedIn

తెలుగునాడు, గుంటూరు :

తిరోగమనం నుండి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఒక్క నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆకాంక్షించారు.”

గుంటూరులో జరిగిన “నేరేడ్కో ప్రాపర్టీ షో “ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ కన్వెన్షన్ లో గల హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ.