తెలుగునాడు, హైదరాబాద్
మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేశారు. సూర్యుని మకర సంక్రమణంతో కొత్త వెలుగులు, వాకిట్లో ముగ్గులు, రైతన్నల ఇంట పాడిపంటలు, పండుగ వేళ ప్రతి కుటుంబానికి సుఖశాంతులు వర్థిల్లుతూ అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.