ఫుట్పాట్ ఆక్రమించుకొని టీ స్టాల్ డబ్బాను కిరాయికి ఇచ్చి రోజుకు 1500 కిరాయి వసులు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

నల్లకుంటలో రైల్వే ట్రాక్ పక్కకు కమాన్ దగ్గర ఫుట్ పాత్ మీద టీ స్టాల్ పెట్టి కిరాయికి ఇచ్చినాడు ఆ పక్కకు ఉన్న ఇంటి ఓనర్ అక్షరాల రోజుకు 1500 రూపాయలు అంటే నెలకు 45000 కిరాయి తీసుకుంటున్నాడు ఈ టీ స్టాల్ అతని దగ్గర దారుణంగా కిరాయి వాసులు చేస్తున్నాడని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి ఏ సుదర్శన్ ఆరోపించారు. ఏదో ఒక 200. 300 తీసుకుంటున్నాడు అంటే సరే పోనీలే పేదవాడు బతుకుతున్నాడు కదా అనుకుంటాం కానీ మరి ఇంత దారుణంగా దోచుకోవడము ఇంటి ఓనరు ఇది కరెక్ట్ కాదు ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసి వాళ్లు ఫుట్పాట్ ఆక్రమించుకొని కిరాయికి ఇచ్చుకుంటే చోద్యం చూస్తున్నారా ఏది ఏమైనా కూడా ఆ ఫుట్పాత్ మీద ఉన్న టీ స్టాల్ డబ్బాను తీసివేయాలని ఏ సుదర్శన్ డిమాండ్ చేసారు.ఫుట్ పత్ కబ్జా చేసి ఈ విధంగా చేయడం ఓనర్ పై వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.