హైదరాబాద్ :
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రము సికింద్రాబాద్లోని హోటల్లో పర్యవేక్షించి పేపర్ కప్పులకు బదులుగా గాజు గ్లాసుల వాడుతున్న ఆ హోటల్ మేనేజర్ కు కన్జ్యూమర్ కమిషన్ మీడియేటర్ డి గోపాల్ నారాయణ చెట్టుకుండి తో గౌరవం గా సన్మానం చేసారు. ప్రతి హోటల్లో గాజు గ్లాసులను వాడటం జరగాలని ఆ హోటల్ యజమాని గాని మేనేజర్ కు బహుమతి కన్జ్యూమర్ అసోసియేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈగాజు గ్లాస్ వాడటం వల్ల ఆరోగ్యం గా ఉంటారని చెట్లను ప్రతి హోటల్స్ లోకుండీల రూపంలో గ్రౌండ్స్ లో పెంచడం వ్యాపారానికి శుభం అని పర్యావరణ పరిరక్షణవేదిక తెలియజేసారు.