సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల చేసిన టిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి

Facebook
X
LinkedIn

సంగారెడ్డి :

సంగారెడ్డి పట్టణం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల చేసిన తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి 109 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గం లోని ప్రజలకు ఆర్థికంగా ఆడుకుంటున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి,బ్లాక్ ప్రెసిడెంట్ రఘుగౌడ్, కంది మండల అదేక్షులు మోతి లాల్,సదాశివపేట మండల అదేక్షులు సిద్దన్న, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్,వెంకటేశం తదితరులు పాల్గొన్నారు